Wednesday, 16 June 2021

ఒళ్లు గగుర్పొడిచే సంఘటన-కన్నతల్లిని చంపి తిన్న కొడుకు-శరీర భాగాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసి మరీ...

యూరోప్ దేశం స్పెయిన్‌లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన వెలుగుచూసింది. 28 ఏళ్ల ఓ యువకుడు కన్నతల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేయడమే గాక... ఆమె శరీర భాగాలను తినేశాడు. తల్లితో ఓ విషయంలో తలెత్తిన గొడవ తీవ్ర వాగ్వాదానికి దారితీయడంతో కోపోద్రిక్తుడైన అతను విచక్షణారహితంగా ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. ఆపై ఆమె శరీర భాగాలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cIOfdB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour