Thursday, 24 June 2021

కేంద్రమంత్రి సీతారామన్‌తో విజయసాయి రెడ్డి భేటీ-టీటీడీకి జీఎస్టీ మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గురువారం(జూన్ 24) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని ఎంపీ విజయసాయి కోరారు. గతంలో విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వుడా) చెల్లించిన రూ.219 కోట్లు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అప్పిలేట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3da3hJF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour