Wednesday, 9 June 2021

ఏపీ హైకోర్టు సంచలనం-ఆ రెండు లేఖలూ పిల్‌గా స్వీకరణ- సామాన్యులకు ఊరట

సాధారణ ప్రజలకు న్యాయం కరువవుతున్న వేళ ఏపీ హైకోర్టు తమకు అందిన రెండు ఫిర్యాదులపై స్పందించిన తీరు న్యాయస్ధానాలపై నమ్మకం పెంచేలా ఉంది. విషయానికొస్తే ఏఫీ హైకోర్టుకు గుంటూరు నుంచి ఓ ఫిర్యాదు లేఖ, విశాఖపట్నం నుంచి మరో అంశంపై మరో ఫిర్యాదు లేఖా అందాయి. వీటిని హైకోర్టు పిల్‌ కమిటీకి రిఫర్‌ చేయగా.. రెండు అంశాల్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gkvKx3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour