Tuesday, 1 June 2021

నిలకడగా స్పీకర్‌ తమ్మినేని ఆరోగ్యం-మెరుగైన వైద్యానికి ఆళ్లనాని ఆదేశం

తాజాగా కరోనా నుంచి కోలుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు మళ్లీ ఆరోగ్యసమస్యలు తలెత్తాయి. దీంతో ఆయన్ను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన్ను మణిపాల్‌ ఆస్పత్రి డాక్టర్లు పరిశీలనలో ఉంచారు. స్పీకర్ అనారోగ్యంపై వైసీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీ అసెంబ్లీలో ఎప్పుడూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c88tgi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour