Monday, 7 June 2021

Banks Privitisation:బ్యాంకులు ప్రైవేటీకరణ యోచనలో కేంద్రం..నీతి ఆయోగ్ సూచనలేంటి..?

కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ అంశంపై చాలా ఫోకస్‌ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు రంగాల్లోని ఆయా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ విమర్శల పాలైంది. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో ప్రైవేటీకరణ అంశంకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ ఓవర్సీబ్యాంకులో ఉన్న ప్రభుత్వ వాటాలను లేదా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RxXLsG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour