Friday, 18 June 2021

APSRTC మరో గుడ్‌ న్యూస్‌- అడ్వాన్స్‌ రిజర్వేషన్-సోమవారం నుంచి మరిన్ని

ఏడాదికాలంగా కరోనా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఏపీఎస్‌ఆర్టీసీ త్వరలో వీటి నుంచి బయటపడేందుకు రంగం సిద్దం చేస్తోంది. కరోనా ఆంక్షలతో అధికశాతం బస్సులు డిపోలకే పరిమితమవుతున్న నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూ సడలింపులతో కాస్త ఊరట పొందబోతోంది. దీంతో సోమవారం నుంచి అమలయ్యేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో సోమవారం నుంచి పగటి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Ui4OGV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour