Thursday, 10 June 2021

APSRTC గుడ్‌ న్యూస్‌: ఇవాళ్టి నుంచి దూరప్రాంత సర్వీసులు పునఃప్రారంభం

ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో క్రమంగా బస్సు సర్వీసుల్ని పెంచుతున్న ఆర్టీసీ.. ఇప్పుడు దూర ప్రాంత సర్వీసుల్ని పునఃప్రారంభించాలని నిర్ణయించింది. విజయవాడ, విశాఖతో పాటు తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్ని ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభించింది. ఏపీలో కరోనా నేపథ్యంలో ఆర్టీసీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35cNl4K
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour