Tuesday, 15 June 2021

భారత్ లో కరోనా కేసుల తగ్గుదల .. 9 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు !!

భారతదేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గుతుండటం ఊరట కలిగిస్తుంది. ప్రస్తుతం క్రియాశీలక కేసుల సంఖ్య కూడా 9 లక్షల దిగువకు చేరుకుంది. ఇక తాజాగా భారతదేశం బుధవారం 62,224 కరోనావైరస్ కేసులను , 2,542 మరణాలను నమోదు చేసిందని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.దీంతో ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,96,33,105 కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iGVuXj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour