భారతదేశంలో కరోనా మహమ్మారి శాంతిస్తుంది. కోవిడ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. నేడు తొంభై ఒక్క రోజుల కనిష్టానికి కరోనా కేసులు నమోదు కావడం ప్రజలకు కాస్త ఊరటనిస్తోంది. భారతదేశం మంగళవారం 24 గంటల్లో 42,640 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు చేసింది. 91 రోజుల్లో తొలిసారిగా దేశంలో రోజువారీ 50,000 కేసులకు తక్కువగా నమోదయ్యాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iWUuhP
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment