Tuesday, 22 June 2021

భారత్ కు భారీ ఊరట .. 91 రోజుల కనిష్టానికి కరోనా కేసులు, తగ్గిన మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి శాంతిస్తుంది. కోవిడ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. నేడు తొంభై ఒక్క రోజుల కనిష్టానికి కరోనా కేసులు నమోదు కావడం ప్రజలకు కాస్త ఊరటనిస్తోంది. భారతదేశం మంగళవారం 24 గంటల్లో 42,640 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు చేసింది. 91 రోజుల్లో తొలిసారిగా దేశంలో రోజువారీ 50,000 కేసులకు తక్కువగా నమోదయ్యాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iWUuhP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour