Wednesday, 16 June 2021

కరోనా నుండి ఉపశమనం పొందుతున్న భారత్ .. 8 లక్షలకు తగ్గిన యాక్టివ్ కేసులు

భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా ఉధృతి అదుపులోకి వస్తుంది. దేశంలో రికవరీ రేటు 96 శాతానికి చేరువైంది. క్రియాశీల కేసులు సైతం 8 లక్షలకు తగ్గాయి. తాజా పరిస్థితిని చూస్తే వరుసగా 10 వ రోజు భారతదేశంలో రోజువారి కేసులు 100,000 మార్కు కంటే తక్కువగా ఉన్నాయి. ఏపీలో తగ్గుతున్న కేసులు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gyNdTW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour