Tuesday, 29 June 2021

భారత్ లో బాగా తగ్గిన మరణాలు .. తాజాగా 817 మరణాలు, 45,951 కొత్త కేసులు

భారతదేశంలో కరోనా కేసులలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్నటి కంటే ఈ రోజు కరోనా కేసులు 22 శాతం పెరిగాయి. తాజాగా గత 24 గంటల్లో భారత్ 45,951 కరోనా కేసులను నమోదు చేసింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో 817 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SAFafY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour