Sunday, 6 June 2021

పుల్వామాలో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి -7గురు పౌరులకు గాయాలు -భద్రతా బలగాలు సేఫ్ -కూంబింగ్

జమ్మూకాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉండే పుల్వామా జిల్లాలో మరో ఉగ్రదాడి ఘటన జరిగింది. పుల్వామా జిల్లాలో కీలకమైన పట్టణం త్రాల్ లో ఆదివారం ఉగ్రవాదులు పట్టపగలే దుశ్చర్యక పాల్పడ్డారు. ఈ ఘటనలో అమాయక పౌరులు గాయపడ్డారు... పుల్వామా జిల్లాలోని త్రాల్ పట్టణంలో గల బస్టాండ్ వద్ద గస్తీ కాస్తోన్న సీఆర్పీఎఫ్ వాహనాన్ని పేల్చేయాలనే లక్ష్యంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gfkQbW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour