Saturday, 19 June 2021

పొంచివున్న థర్డ్‌వేవ్: సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం: 60 వేలకు దిగువగా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకూ వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొత్తగా 60 వేలకు దిగువగా నమోదయ్యాయి. ఈ స్థాయిలో కరోనా కేసులు తగ్గడం 81 రోజుల తరువాత ఇదే తొలిసారి. కరోనా మరణాలు కూడా భారీగా తగ్గడం ఊరట కలిగిస్తోంది. ఫలితంగా- తాజాగా తెలంగాణ లాక్‌డౌన్‌ను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35AWTqw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour