Tuesday, 8 June 2021

మోడీ కొత్త వ్యాక్సిన్ల ప్లాన్‌- కేంద్రంపై రూ.50 వేల కోట్ల భారం- ఆర్ధికశాఖ అంచనా

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై వ్యాక్సిన్ల భారం మోపడంపై ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ నిన్న కీలక ప్రకటన చేశారు. వ్యాక్సిన్ల భారాన్నితామే మోస్తామని ప్రకటించారు. దీంతో రాష్ట్రాలకు ఊరట లభించినట్లయింది. అయితే దీని వల్ల తమపై రూ.50 వేల కోట్ల భారం పడుతుందని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wfBYoR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour