న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులు లక్షకు దిగువనే నమోదయ్యాయి. సుమారు రెండు నెలల తర్వాత తగ్గుదల కనిపించడం గమనార్హం. అయితే, అంతకుముందు రోజుతో పోల్చితే మరణాల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. అదే సమయంలో దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3w8Lee7
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment