Wednesday, 9 June 2021

దేశంలో లక్షకు దిగువనే కరోనా కేసులు: పెరిగిన రికవరీ రేటు, 5 శాతం దిగువకు పాజిటివిటీ రేటు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులు లక్షకు దిగువనే నమోదయ్యాయి. సుమారు రెండు నెలల తర్వాత తగ్గుదల కనిపించడం గమనార్హం. అయితే, అంతకుముందు రోజుతో పోల్చితే మరణాల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. అదే సమయంలో దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3w8Lee7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour