Monday, 28 June 2021

భారత్ లో క్షీణిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ..40 వేల దిగువకు కొత్త కేసులు, తగ్గుతున్న మరణాలు

భారతదేశంలో నేడు కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. 40 వేల కంటే తక్కువగా కరోనా కేసులు నమోదు కావటంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ప్రజలు మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక భారతదేశంలో తాజాగా నమోదైన కేసులు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతుందని స్పష్టంగా సూచిస్తున్నాయి. వైద్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3x9f9Dy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour