ఉత్తరప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. ఏడాదిన్నర వయసున్న ఓ బాలిక హత్యాచారానికి గురైంది. 30 ఏళ్ల ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో తీవ్ర రక్తస్రావంతో బాధిత చిన్నారి మృతి చెందింది. నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని కోర్టుకు తరలిస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో అతని కాలికి గాయమైంది. ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xLVVUf
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment