అమరావతి: కరోనా వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో ఒకే రోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసి రికార్డు సృష్టించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు తన రికార్డును తానే తిరగరాసింది. ఆదివారం ఒక్కరోజే 13 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయడం విశేషం.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gDTihH
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment