Tuesday, 15 June 2021

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... కారు-ట్రక్కు ఢీ... 10 మంది అక్కడికక్కడే మృతి

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో తారాపూర్-వతమాన్ హైవేపై ఇంద్రనాజ్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతి చెందినవారంతా కారులో ఉన్నవారేనని తారాపూర్ పోలీసులు తెలిపారు. మొత్తం 10 మంది మృతుల్లో ఒక చిన్నారి కూడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35rUjTy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour