Saturday, 29 May 2021

షాకింగ్ video: నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల కాల్చివేత -చెల్లెలి చావుకు అన్నల ప్రతీకారం -అనూహ్య మలుపు

కరోనా వేళ అసలే మెడికల్ స్టాఫ్ కొరత నెలకొన్న రాజస్థాన్ లో డాక్టర్ దంపతుల హత్యోదంతం సంచలనంగా మారింది. కారులో ప్రయాణిస్తోన్న డాక్టర్ దంపతులను పట్టపగలే నడిరోడ్డుపై అతి కిరాతకంగా హతమార్చారు. కారుకు అడ్డంగా బైకులు నిలిపి, దగ్గరికెళ్లిమరీ తుపాకితో షూట్ చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uyr3F1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour