కరోనావైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు ఈ కనిపించని మహమ్మారికి బలవుతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నవారు ఒక్కసారిగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ కుప్పకూలుతున్నారు. ఇలాంటి దృశ్యాలు భారత్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. మరోవైపు కరోనా పేషెంట్స్ తో హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి. చాలామందికి ఆక్సిజన్తో కూడిన పడకలు లభించక హాస్పిటల్ ఆవరణలోనే తుది శ్వాస విడుస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h2V2Su
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment