Wednesday, 5 May 2021

Telugu statesలో ప్రమాదకరమైన డబుల్ మ్యూటెంట్: మీ జాగ్రత్తే మీ ప్రాణాలకు శ్రీరామరక్ష..!

కరోనావైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు ఈ కనిపించని మహమ్మారికి బలవుతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నవారు ఒక్కసారిగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ కుప్పకూలుతున్నారు. ఇలాంటి దృశ్యాలు భారత్‌లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. మరోవైపు కరోనా పేషెంట్స్ ‌తో హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి. చాలామందికి ఆక్సిజన్‌తో కూడిన పడకలు లభించక హాస్పిటల్ ఆవరణలోనే తుది శ్వాస విడుస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h2V2Su
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour