Friday, 7 May 2021

PM Cares Fundను ఎవరూ ఎందుకు నమ్మట్లేదు: కెట్టో ద్వారా విరూష్క ఫండ్ రైజింగ్

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనూష్క శర్మ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న కల్లోల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున నిధుల సమీకరణకు దిగారు. వారం రోజుల పాటు ఈ నిధుల సమీకరణ కొనసాగుతుంది. వారం రోజుల పాటు దేశ, విదేశాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33n5bkL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour