Friday, 28 May 2021

Delhi unlock: చెప్పింది చేసి చూపిస్తోన్న కేజ్రీ: తాళం తెరవడానికి ముహూర్తం ఫిక్స్

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశ రాజధానిలో అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌కు పుల్‌స్టాప్ పడింది. ఊహంచినట్టే.. అన్‌లాక్ ప్రక్రియను చేపట్టనుంది ఢిల్లీ ప్రభుత్వం. అన్‌లాక్‌ ప్రక్రియను ఆరంభించనుంది. దశలవారీగా ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దీనికోసం ముహూర్తం కూడా పెట్టేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌లోకి వెళ్లడం..మళ్లీ అన్‌లాక్‌ను చేపట్టిన తొలి రాష్ట్రంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3p9NSOl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour