Wednesday, 19 May 2021

Cyclone Tauktae: సొంత రాష్ట్రంలో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే

అహ్మదాబాద్: గుజరాత్‌లో తౌక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాన్ తీవ్రతను అంచనా వేశారు. ఈ ఉదయం దేశ రాజధాని నుంచి ప్రత్యేక విమానంలో ఆయన గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చేరుకున్నారు. అనంతరం భావ్‌నగర్ విమానాశ్రయం నుంచి ఏరియల్ సర్వేకు బయలుదేరారు. తీర ప్రాంత జిల్లాలైన అమ్రెలి, భావ్‌నగర్, కేంద్రపాలిత ప్రాంతం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33TlshH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour