Thursday, 27 May 2021

యాంటీ కేసీఆర్‌ ఫోర్స్-ఐక్య వేదిక దిశగా-ఈటలకు కోదండరాం ప్రతిపాదన..?-చివరి ప్రయత్నంగా...

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు నైతిక మద్దతు తెలిపేందుకే ఆయనతో భేటీ అయ్యామని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. తాజా సమావేశంలో రాజకీయాల గురించి చర్చించ లేదని చెబుతూనే... 'యాంటీ కేసీఆర్ ఫోర్స్' ఆలోచన చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈటల బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమేనని ప్రచారం జరుగుతున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oSsqgz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour