Thursday, 13 May 2021

బెంగాల్‌ హింసాత్మక ప్రాంతాల్లో గవర్నర్‌ టూర్‌-మోడీ, షా స్క్రిప్ట్‌ ప్రకారమేనన్న టీఎంసీ

పశ్చిమబెంగాల్లో వరుసగా మూడోసారి కొలువుదీరిన మమతా బెనర్జీ ప్రభుత్వానికీ, గవర్నర్‌కూ మధ్య మరోసారి వివాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల అనంతరం హింస చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించాలన్న గవర్నర్‌ నిర్ణయం ఈ వివాదానికి కారణమవుతోంది. గవర్నర్‌ తీరుపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ మండిపడుతోంది. పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం పలుచోట్ల హింసచెలరేగింది. ఇందులో దాదాపు 15 మంది చనిపోయారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uL5fXu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour