ప్రపంచ దేశాల్ని కుదిపేస్తున్న కోవిడ్ మహమ్మారి జన్మస్ధలం చైనాలోని వుహాన్ ల్యాబేనని నిర్ధారించే మరో ఆధారాన్ని అమెరికాకు చెందిన వాల్స్ట్రీట్ జర్నల్ బయటపెట్టంది. యూఎస్ నిఘా వర్గాలను ఉటంకిస్తూ తాజాగా వెలువరించిన నివేదిక ఈ వైరస్ బయటపడకముందే వుహాన్ ల్యాబ్లో శాస్త్రవేత్తలు వైద్యసాయం కోరినట్లు వెల్లడించింది. దీంతో కరోనా గురించి ప్రపంచానికి తెలియకముందే, చైనా చెప్పకముందే ఈ శాస్తవేత్తలు వైరస్ బారిన పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/348vGL6
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment