Wednesday, 12 May 2021

ఆవుపేడ పూసుకుంటే కరోనాకు చెక్?: ప్రమాదకర ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటూ వైద్యుల హెచ్చరిక

గాంధీనగర్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు తమ సొంత వైద్యాన్ని నమ్ముకుంటున్నారు. ఎలాంటి అవగాహన, రుజువులు లేకుండానే సొంత వైద్యంతో ముందుకెళ్లడం సరికాదని వైద్యులు చెబుతున్నారు. గుజరాత్‌తోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఆవుపేడ శరీరానికి రాసుకోవడం, పూసుకోవడంతో కరోనా రాదనే అపోహతో కొందరు ఆ పనిచేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3o96nlj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour