దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు దాదాపు 4 లక్షల కొత్త కేసులు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య కూడా వేలల్లో ఉంటోంది. దీంతో కరోనా రెండో దశ రోజురోజుకూ ప్రాణాంతకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది పెట్టిన లాక్డౌన్ కంటే మరింత కఠినమైన లాక్డౌన్ విధిస్తే కానీ పరిస్ధితులు అదుపులోకి రావడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. దీంతో కేంద్రం కూడా ఆ దిశగా ఆలోచించక తప్పని పరిస్దితి ఎదురవుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eQcw1k
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment