Saturday, 1 May 2021

మళ్లీ దేశవ్యాప్త లాక్‌డౌన్ ?- కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌, ఎయిమ్స్‌ ఛీఫ్ సిఫార్సు

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు దాదాపు 4 లక్షల కొత్త కేసులు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య కూడా వేలల్లో ఉంటోంది. దీంతో కరోనా రెండో దశ రోజురోజుకూ ప్రాణాంతకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది పెట్టిన లాక్‌డౌన్ కంటే మరింత కఠినమైన లాక్‌డౌన్ విధిస్తే కానీ పరిస్ధితులు అదుపులోకి రావడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. దీంతో కేంద్రం కూడా ఆ దిశగా ఆలోచించక తప్పని పరిస్దితి ఎదురవుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eQcw1k
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour