కరోనా సెకండ్వేవ్ నేపథ్యంలో డిజిటల్గా నిర్వహిస్తున్న టీడీపీ వార్షిక పండుగ మహానాడులో టాలీవుడ్ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ ఉద్వేగభరితంగా మాట్లాడారు. తన తండ్రి ఎన్టీఆర్ను గుర్తు చేసుకుంటూ ఆయన గొప్పదనాన్ని ప్రశంసించారు. తెలుగు జాతిని ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్కు భారతరత్నఇస్తే ఇచ్చిన వారికి ఆ గొప్పదనం దక్కుతుందన్నారు. ఎన్టీఆర్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SxXjLc
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment