Thursday, 13 May 2021

సెంట్రల్ విస్టా వద్ద ఫొటోలు, వీడియోలు రద్దు చేశారు: ప్రధాని మోడీపై విమర్శల ఎఫెక్టే

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి దేశంలో అనేక మంది ప్రాణాలు తీస్తుంటే వేల కోట్లు ఖర్చు చేసి ఈ పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మించడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RdIP2w
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour