కరోనా సందర్భంగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో పార్టీ వ్యవస్ధాపకుడు, దివంగత ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మహానాడులో రెండురోజు నేతల్ని ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. ఎన్టీఆర్పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన విధానాల్ని, రాష్ట్రానికిఅందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహానాడులో రెండోరోజు మాట్లాడిన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3frGg6d
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment