Tuesday, 18 May 2021

మమతా బెనర్జీ..ఇక ఎమ్మెల్సీ: కొత్తగా శాసన మండలి ఏర్పాటు ప్రక్రియ షురూ: ఆరునెలల్లోగా

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారబోతోన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. ఇక శాసన మండలి సభ్యురాలు కాబోతోన్నారు. దీనికి అవసరమైన ప్రక్రియను ఆరంభించారు. శాసన మండలి ద్వారా చట్టసభల్లో అడుగు పెట్టడానికి బాటలు వేసుకున్నారామె. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bBbHZz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour