Friday, 21 May 2021

చిప్కో ఉద్యమనేత కన్నుమూత: దేశ గతిని మలుపు తిప్పిన మహోద్యమానికి సారథ్యం

డెహ్రాడున్: దేశ గతిని మలుపు తిప్పిన మహోద్యమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.. చిప్కో మూవ్‌మెంట్. అడవుల నరికివేతకు నిరసనగా లక్షలాదిమందిని ఏకతాటిపై నడిపించిన ఆ ఉద్యమానికి సారథ్యం వహించిన సుందర్ లాల్ బహుగుణ.. ఇక లేరు. కరోనా వైరస్ మహమ్మారి సోకడంతో ఉత్తరాఖండ్‌ రిషికేష్‌లోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతోన్న ఆయన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wtqLAJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour