డెహ్రాడున్: దేశ గతిని మలుపు తిప్పిన మహోద్యమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.. చిప్కో మూవ్మెంట్. అడవుల నరికివేతకు నిరసనగా లక్షలాదిమందిని ఏకతాటిపై నడిపించిన ఆ ఉద్యమానికి సారథ్యం వహించిన సుందర్ లాల్ బహుగుణ.. ఇక లేరు. కరోనా వైరస్ మహమ్మారి సోకడంతో ఉత్తరాఖండ్ రిషికేష్లోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతోన్న ఆయన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wtqLAJ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment