Sunday, 2 May 2021

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు షాక్ : అమర్ రాజా బ్యాటరీ యూనిట్ల పవర్ కట్, మూసివేత నోటీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టిడిపి నేతలకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా బ్యాటరీ కంపెనీకి ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు షాక్ ఇచ్చింది. కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించని కారణంగా అమర్ రాజా బ్యాటరీ కంపెనీ యూనిట్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో పవర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eL4Du9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour