Thursday, 13 May 2021

ఈ నాగలక్ష్మి దేశంలోనే అత్యంత ధనవంతురాలు: ఏపీ అంధ మహిళపై సోనూ సూద్ ప్రశంసలు

అమరావతి: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఆండ్రావారిపల్లెకు చెందిన అంధురాలు బొడ్డు నాగలక్ష్మి తన మంచి మనసును చాటుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయమైన ఆమె.. ఇప్పుడు తన సేవానిరతితో అత్యంత ధనవంతురాలిగా రియల్ హీరో సోనూ సూద్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ofOjpz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour