Wednesday, 26 May 2021

నరేంద్ర చేసిన తప్పేంటో ప్రభుత్వం చెప్పాలి.!ధూళిపాళ్లను పరామర్శించిన నారా లోకేష్.!

అమరావతి/హైదరాబాద్ : రాజమండ్రి సెంట్రల్ జైలునుండి విడుదలై విజయవాడ చేరుకున్న టీడిపి నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకు సంఘీభావం తెలిపారు టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అక్రమ కేసులకు భయపడేది లేదని న్యయపోరాటం చేసే సామర్థ్యం తెలుగుతమ్ముళ్లకు ఉందని లోకేష్ నరేంద్రను ఓదార్చారు. సంగం డెయిరీ వ్యవహారంలో ఆ సంస్థ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yEmV9H
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour