Monday, 3 May 2021

భారత్‌లో ఫైజర్ వ్యాక్సిన్: సంచలన అడుగు -అతిపెద్ద కొవిడ్ సాయం -మోదీ సర్కార్ తాత్సారం, ఎవరికోసం?

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా కొనసాగుతూ, కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతోన్న సమయంలోనే వ్యాక్సిన్ల కొరత ఏర్పడటం, వీటికి తోడు ఆక్సిజన్ మరణాలు రోజురోజుకూ పెరుగుతుండటం అందరినీ కలవరపెడుతున్నది. అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఫార్మా అధినేత అదర్ పూనావాలాకు బడా నేతల నుంచి బెదిరింపులు రావడంతో ఆయన ఇండియా వదిలేసి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33c8lYr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour