జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ వెటరన్ జగ్మోహన్ మల్హోత్రా అలియాస్ జగ్మోహన్ ఇక లేరు. దేశంలో పట్టణాభివృద్దికి సంబంధించి సంచలన సంస్కరణలెన్నో తెచ్చిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న జగ్మోహన్ ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. చనిపోయేనాటికి ఆయన వయసు 94ఏళ్లు. కాగా, జగ్మోహన్ మరణంపై ప్రధాని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QJgoJT
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment