Monday, 17 May 2021

రఘురామ సెగ: టీడీపీకి లాల్‌జాన్ భాషా సోదరుడి గుడ్‌బై: ఈ జన్మలో చంద్రబాబు మారడు: లేఖ

గుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు నాయకుడు, లోక్‌సభ సభ్యుడు కే రఘురామ కృష్ణంరాజు అరెస్టు వ్యవహారంలో తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టింది. అంతర్గతగా సెగ పుట్టించింది. ఏ పార్టీకి చెందిన నాయకుడో, ఏ ఎన్నికల గుర్తు మీద గెలిచారనే విషయాన్ని కూడా విస్మరించి..రఘురామ విషయంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పార్టీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3orVgE1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour