Tuesday, 4 May 2021

ఈటల రాజేందర్ సంచలనం -కేసీఆర్ సర్కారుపై హైకోర్టులో ఫైట్ -ఎన్నారైల మద్దతు -కరపత్రాల కలకలం

భూకబ్జా ఆరోపణలపై మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. కేసీఆర్ సర్కారుపై న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. చావుకైనా సిద్ధమేగానీ ఆత్మగౌరవాన్ని వదులుకోలేనని, తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని సవాళ్లు విసిరిన ఈటల తన భవిష్యత్ కార్యాచరణపై ఓవైపు కీలక సంప్రదింపులు జరుపుతూనే, ప్రభుత్వంపై పోరును ఉధృతం చేశారు. వివరాల్లోకి వెళితే..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vJT25F
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour