Sunday, 9 May 2021

మ్యూకోర్‌మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'

మూడు వారాల క్రితం కోవిడ్-19 నుంచి కోలుకున్న ఒక 25 ఏళ్ల యువతికి ఆపరేషన్ చేయడానికి ముంబయిలోని కంటి వైద్య నిపుణులు డాక్టర్ అక్షయ్ నాయర్ శనివారం ఉదయం వేచిచూస్తున్నారు. డయాబెటిక్ అయిన ఆమెకు అప్పటికే ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఈఎన్‌టీ నిపుణుడు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. ఆమె ముక్కులో ఒక ట్యూబ్ వేసిన ఆయన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33ulL24
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour