Friday, 21 May 2021

బ్లాక్ ఫంగస్ రూపంలో కొత్త సవాల్... ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్న ప్రధాని మోదీ...

ఓవైపు కరోనా దాడి కొనసాగుతుండగానే మరోవైపు బ్లాక్ ఫంగస్,వైట్ ఫంగస్ దాడి కూడా మొదలైంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూడగా... తాజాగా బిహార్‌లో వైట్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. ఈ ముప్పేట దాడి జనాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం(మే 21) నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2S7YzUZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour