Friday, 7 May 2021

కరోనా ఎఫెక్ట్... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట... వంద శాతం వర్క్ ఫ్రమ్ హోమ్...

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి రీత్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 'వర్క్ ఫ్రమ్ హోమ్' అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. గర్భిణీ స్త్రీలు,వికలాంగులు,కంటైన్‌మెంట్ జోన్లలో నివసించే ఉద్యోగులకు 100శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది,శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మే 31 వరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33n38x1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour