Monday, 31 May 2021

తెలుగు ఛానళ్లకు సుప్రీంకోర్టులో ఊరట: ఏపీ సర్కారుకు ఆదేశాలు, ‘దేశద్రోహం’కు పరిమితులు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలుగు న్యూస్ ఛానళ్లు టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్లకు ఊరట లభించింది. ఈ రెండు ఛానళ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అంతేగాక, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలను చేసింది. ‘దేశద్రోహం' నిర్వచనానికి సరైన పరిమితులు విధించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fClbpU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour