Tuesday, 25 May 2021

కర్నూలు నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫెరెన్స్.!తాజా రాజకీయ పరిణామాలపై చర్చ.!

కర్నూలు/హైదరాబాద్ : తాజా రాజకీయ పరిణామాలపై టీడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా నేతలతో సంప్రదింపులు జరిపారు. టీడిపి నాయకుల అరెస్టులతో తలెత్తిన అంశాలపై చంద్రబాబు నాయకులతో చర్చించారు. బిసి జనార్ధన్ రెడ్డి అరెస్టు పై కర్నూలు నాయకులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే వైసీపీ ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2StXN52
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour