Tuesday, 11 May 2021

కరోనా వైరస్: కోవిడ్ రిపోర్టులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో కేసులు పెరగడానికి అదే కారణమా

విశాఖపట్నానికి చెందిన రాజుకు ఇటీవల కొద్దిపాటి జ్వరం వచ్చి తగ్గిపోయింది. ఎందుకైనా మంచిదని ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించారు. శాంపిల్ తీసుకుని వారం రోజులైనా రిజల్ట్ రాలేదు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన హరికిశోర్ ఏప్రిల్ 26న కోవిడ్ టెస్ట్‌ కోసం శాంపిల్ ఇచ్చారు. రిపోర్ట్ రాలేదు. శ్రీకాళహస్తిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఆయన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vWQAbT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour