Wednesday, 26 May 2021

ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ కృష్ణరాజు డిశ్చార్జి.... నేరుగా ఢిల్లీకి పయనం...

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి బుధవారం(మే 26) డిశ్చార్జి అయ్యారు. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన... ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మెరుగైన వైద్యం కోసమే ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్మీ ఆస్పత్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oSmMej
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour