Saturday, 15 May 2021

రఘురామ అరెస్టు అందుకే- వైసీపీకీ, ప్రభుత్వానికీ సంబంధం లేదన్న ఎమ్మెల్యే పార్ధసారధి

వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ అధికార పార్టీ నేతలు తలోరకంగా స్పందిస్తున్నారు. ఉదయం నుంచీ నరసాపురం ఎంపీ స్దానం పరిధిలోకి వైసీపీ ఎమ్మెల్యేలు రఘురామ అరెస్టును సమర్ధించగా.. కృష్ణాజిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్దసారధి మాత్రం దీనికి పార్టీకీ ఎలాంటి సంబంధం లేదన్నారు. రఘురామకృష్ణంరాజు కులాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yfBnov
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour