Sunday, 30 May 2021

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై కేంద్రమంత్రి ప్రధాన్ ప్రశంసలు: మోడీతో పోల్చుతూ కామెంట్లు

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందనలు తెలిపారు. విశాఖపట్నంలోని 1000 పడకల జంబో కరోనా ఆస్పత్రిని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌పై ప్రశంసలు కురిపించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fB5fEy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour